ఎగ్జిట్ పోల్స్‌ ఎఫెక్ట్ : రంకెలేసిన బుల్

ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన జోష్‌తో ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్ళింది . ఇండెక్స్‌లు పరుగులు పెట్టాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు పదేళ్ల తర్వాత భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,421 పాయింట్లకు పైగా పెరిగింది. అలాగే నిఫ్టీ 421 పాయింట్లు ర్యాలీ చేసింది. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడంతో మార్కెట్‌లో బుల్ రంకేసింది. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు స్టాక్ మార్కెట్‌కు సానుకూల అంశం. ఎన్‌డీఏకు అనుకూలంగా […]

ఎగ్జిట్ పోల్స్‌ ఎఫెక్ట్ : రంకెలేసిన బుల్
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 30, 2019 | 8:45 PM

ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన జోష్‌తో ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్ళింది . ఇండెక్స్‌లు పరుగులు పెట్టాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు పదేళ్ల తర్వాత భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,421 పాయింట్లకు పైగా పెరిగింది. అలాగే నిఫ్టీ 421 పాయింట్లు ర్యాలీ చేసింది. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడంతో మార్కెట్‌లో బుల్ రంకేసింది. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు స్టాక్ మార్కెట్‌కు సానుకూల అంశం. ఎన్‌డీఏకు అనుకూలంగా వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితంగా సూచీలు పరిగెత్తాయి. స్థిరమైన ప్రభుత్వం వస్తే ఆటో, ఇన్ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంకింగ్‌ రంగాలు మెరుగైన పనితీరుకనబరుస్తాయని మార్కెట్‌ వర్గాలు భావించాయి. అందుకే ఆయా రంగాల షేర్లు నేడు పరుగులు తీశాయి.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??