మహేష్‌ని సాయం కోరడం అలాంటిదే: సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

సూపర్‌స్టార్ కుటుంబం నుంచి వచ్చిన మరో నటుడు సుధీర్ బాబు. కృష్ణ చివరి అల్లుడైన సుధీర్ బాబు, ఎస్‌ఎంఎస్‌ సినిమాతో హీరోగా మారారు.

మహేష్‌ని సాయం కోరడం అలాంటిదే: సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2020 | 4:09 PM

Sudheer Babu News: సూపర్‌స్టార్ కుటుంబం నుంచి వచ్చిన మరో నటుడు సుధీర్ బాబు. కృష్ణ చివరి అల్లుడైన సుధీర్ బాబు, ఎస్‌ఎంఎస్‌ సినిమాతో హీరోగా మారారు. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సాధించడంతో పాటు భాఘీ2తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే జయాపజయాలను పట్టించుకోకుండా దూసుకుపోతున్న ఈ నటుడు కృష్ణ కుటుంబం నుంచి సాయం కోరిన సందర్భాలు చాలా తక్కువ. ఏదో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వాళ్లు రావడం లేదంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం తప్పితే.. సినిమాలను సెలక్ట్ చేసుకునే విషయంలోనూ సుధీర్ వారి నుంచి ఎలాంటి రెకమెండేషన్ తీసుకోవడం లేదు. ఇదిలా ఉంటే మహేష్‌ని సాయం కోరడంపై సుధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్‌ని సాయం కోరడం వరకట్నం అడగటం లాంటిదని సుధీర్ అన్నారు.

”నేను స్వయంకృషితో పేరు సంపాదించాలనుకున్నా. అందుకే ఎప్పుడూ సాయం కోసం కృష్ణ గారిని, మహేష్‌ని అడగలేదు. అలా అడగటం వరకట్నాన్ని అడగటం లాంటిది. నా సినిమాకు ప్రొడ్యూస్ చేయమని నేను వారిని ఎప్పుడూ కోరలేదు. నేను గతంలో సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో పనిచేశా. అక్కడున్న నేను కొన్ని విషయాలను ఎక్స్‌పీరియన్స్ అయ్యా. కొన్ని విషయాల్లో ట్రైన్ అయ్యా. నేను సినిమాల్లోకి వచ్చేటప్పుడే కృష్ణ గారు, మహేష్‌ల నుంచి ఎలాంటి సాయం తీసుకోవద్దని నిర్ణయించుకున్నా” అని వెల్లడించారు. కాగా సుధీర్ నటించిన ‘వి’ ఇటీవల ఓటీటీలో విడుదల కాగా.. మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Read More:

ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. సీతగా అనుష్క..!

మరో ట్విస్ట్.. కుటుంబ సభ్యులు కొట్టడంతో ఆత్మహత్య చేసుకున్న శ్రావణి

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??