పోలింగ్ ఒక్క స్ధానానికే.. భద్రతా సిబ్బంది మాత్రం 18 వేలమంది.. ఎక్కడో తెలుసా?

ఆ రాష్ట్రంలో ఒకేఒక్క అసెంబ్లీ స్ధానానికి ఉపఎన్నిక జరగనుంది. కానీ భద్రతా చర్యలు మాత్రం కనీవినీ ఎరుగనీ రీతిలో జరుగుతున్నాయి. ఏకంగా 18 వేలమంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అసెంబ్లీ స్దానానికి అక్టోబర్ 21న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిని గత ఏప్రిల్ నెలలో మావోయిస్టులు దారుణంగా […]

పోలింగ్ ఒక్క స్ధానానికే.. భద్రతా సిబ్బంది మాత్రం 18 వేలమంది.. ఎక్కడో తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2019 | 9:49 PM

ఆ రాష్ట్రంలో ఒకేఒక్క అసెంబ్లీ స్ధానానికి ఉపఎన్నిక జరగనుంది. కానీ భద్రతా చర్యలు మాత్రం కనీవినీ ఎరుగనీ రీతిలో జరుగుతున్నాయి. ఏకంగా 18 వేలమంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అసెంబ్లీ స్దానానికి అక్టోబర్ 21న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిని గత ఏప్రిల్ నెలలో మావోయిస్టులు దారుణంగా హత్యచేయడంతో ఆ స్ధానానికి ఉపఎన్నిక జరుగుతోంది. ఎన్నడూ లేని విధంగా 18 వేలమంది పోలీసులను నియమించడం చూస్తే ఆ దంతేవాడ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎంతగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

భీమా మాండవి దంతెవాడ సిట్టింగ్ ఎమ్యెల్యే. బస్తర్ ప్రాంతంలో మొత్తం 12 అసెంబ్లీ స్ధానాలుండగా దంతెవాడలో మాత్రమే గెలుపొందింది. చత్తీస్‌గడ్‌లోని దంతేవాడ జిల్లాలో భీమా మండవి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయన దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో అయిదుగురు భద్రతా సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో ఉపఎన్నిక జరగనుంది.

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు