రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి: ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నారు. వీవీ ప్యాట్ స్లిప్లు లెక్కించాలని విపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. అయితే… ఆ పిటిషన్ పై 15వతేదీన విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా విపక్ష నేతలు రాహుల్గాంధీ, చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ, కేజ్రీవాల్ తదితరులు కోర్టుకు హాజరుకానున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నారు. వీవీ ప్యాట్ స్లిప్లు లెక్కించాలని విపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. అయితే… ఆ పిటిషన్ పై 15వతేదీన విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా విపక్ష నేతలు రాహుల్గాంధీ, చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ, కేజ్రీవాల్ తదితరులు కోర్టుకు హాజరుకానున్నారు.