మొదటి ధర్నా.. టీడీపీ ఫెయిల్ అయిందా..!

ఏ రాష్ట్రమైనా, దేశమైనా అధికారపక్షంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సర్వ సాదారణంగా జరిగేదే. ఇక ఇన్నిరోజులు ఏపీలో అధికార వైసీపీపై విమర్శలు మాత్రమే చేసిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మొదటి సారిగా ధర్నా చేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు ప్రభుత్వ విధానమే కారణమని రాష్ట్రంలోని పలుచోట్ల వారు ఆందోళన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది కీలక నేతలు ఈ ధర్నాకు దూరంగా ఉన్నా.. నారా లోకేష్, బోండా ఉమ, చింతమనేని వంటి వారు […]

మొదటి ధర్నా.. టీడీపీ ఫెయిల్ అయిందా..!
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 31, 2019 | 2:50 PM

ఏ రాష్ట్రమైనా, దేశమైనా అధికారపక్షంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సర్వ సాదారణంగా జరిగేదే. ఇక ఇన్నిరోజులు ఏపీలో అధికార వైసీపీపై విమర్శలు మాత్రమే చేసిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మొదటి సారిగా ధర్నా చేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు ప్రభుత్వ విధానమే కారణమని రాష్ట్రంలోని పలుచోట్ల వారు ఆందోళన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది కీలక నేతలు ఈ ధర్నాకు దూరంగా ఉన్నా.. నారా లోకేష్, బోండా ఉమ, చింతమనేని వంటి వారు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

ఇదంతా పక్కనపెడితే టీడీపీ చేపట్టిన మొదటి ధర్నా పేలిపోయిందన్న విశ్లేషకుల మాట. టీడీపీ కీలక నేతలు ఇందులో పాల్గొనకపోవడం ఒక మైనస్ అయితే.. ప్రజలు కూడా ఈ ధర్నాకు పెద్దగా స్పందించలేదు. అంతేకాకుండా ఇసుక మాఫియా పుట్టుకొచ్చింది టీడీపీ హయాంలోనే అన్నది ప్రజలకు బాగా తెలుసని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకురానుంది. ఇందుకోసం సెప్టెంబర్ 5న ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. అలాంటి నేపథ్యంలో తొందరపడి టీడీపీ ధర్నా చేసిందని.. దీని వలన ఆ పార్టీకే నష్టం తప్ప.. ప్రభుత్వంపై ప్రజలకు నెగిటివ్‌ను క్రియేట్ చేయలేకపోయిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?