వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు లైట్ తీసుకుంటే వేటు పడుద్ది! ఈ రూల్స్ తెలుసా మీకు?

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబరు 2నుంచి అమలులోకి తెచ్చేందుకు భావిస్తోంది. ఇటీవలి పరీక్షల్లో ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు… నేటి నుంచి నియామక పత్రాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ లో ఉదయం పదిన్నరకు కొందరు ఉద్యోగులకు నియామపక పత్రాలు అందిస్తారు. ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి హాజరయ్యే సుమారు 5వేల మంది ఉద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తారు.  వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు కీలకంగా నిర్దేశించిన […]

వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు లైట్ తీసుకుంటే వేటు పడుద్ది! ఈ రూల్స్ తెలుసా మీకు?
Follow us

|

Updated on: Sep 30, 2019 | 11:19 AM

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబరు 2నుంచి అమలులోకి తెచ్చేందుకు భావిస్తోంది. ఇటీవలి పరీక్షల్లో ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు… నేటి నుంచి నియామక పత్రాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ లో ఉదయం పదిన్నరకు కొందరు ఉద్యోగులకు నియామపక పత్రాలు అందిస్తారు. ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి హాజరయ్యే సుమారు 5వేల మంది ఉద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తారు.

 వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు కీలకంగా నిర్దేశించిన కొన్ని నియమాలు, నిబంధనలు:

  1. నియామకపత్రాలు అందుకున్నవారు 30 రోజుల్లో విధుల్లో చేరాలని, లేదంటే వారిని ఎంపిక జాబితాల నుంచి తొలగిస్తారు
  2. విధుల్లో చేరే అభ్యర్థులు ప్రభుత్వ వైద్యశాలల నుంచి బాడీ ఫిట్నెస్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికే పనిచేస్తున్నవారు బయటకు వచ్చేసినట్లుగా ఆయా సంస్థల నుంచి ధ్రువపత్రం సమర్పించాలి
  4. తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఉద్యోగం నుంచి తొలగించి.. చట్టప్రకారం చర్యలు
  5. రూ.15 వేల వేతనం చెల్లిస్తామన్న ప్రభుత్వం.. రెండేళ్ల ట్రైనింగ్ పిరియడ్‌లో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తొలగించే అధికారం తమకు ఉందని స్పష్టంచేసింది.
  6. రెండేళ్లలో నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ప్రతిభ కనబరిస్తే రెగ్యులర్‌ సర్వీసులోకి శాశ్వత స్కేలులో తీసుకుంటామని, లేదంటే తొలగిస్తామని తెలిపింది.
  7. మూడేళ్లలో విధి నిర్వహణలో విఫలమైనా, ఉద్యోగం వదిలి వెళ్లాలనుకున్నా ప్రభుత్వం తరఫున అప్పటివరకూ అందుకున్న భత్యాలు, గౌరవ వేతనాలు వెనక్కి ఇచ్చేయాలని వెల్లడించింది.
  8. నిబంధనలు, పరిమితులకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఒక నెల నోటీసుతో ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు