సుప్రీమ్ హీరోకు జోడిగా నాని హీరోయిన్!
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్గా రెజీనా కసాండ్రను ఎంపిక చేశారని సమాచారం. ఇక ఈ చిత్రానికి ‘ప్రతీ రోజు పండగే’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు వినికిడి. ఇది ఇలా ఉండగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్గా రెజీనా కసాండ్రను ఎంపిక చేశారని సమాచారం. ఇక ఈ చిత్రానికి ‘ప్రతీ రోజు పండగే’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు వినికిడి. ఇది ఇలా ఉండగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కోసం ‘ఏబీసీడీ’ ఫేమ్ రుక్సార్ దిల్లోన్ను ఫైనలైజ్ చేయాలని చూస్తున్నారట. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనుంది.