సాధువులపై దాడిని ఖండించిన ఆర్ఎస్ఎస్… నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్‌ మూక దాడిని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ఖండించింది. జూన అఖాడాకు చెందిన సాధువులపై పాల్‌ఘర్‌కు చెందిన ఓ గ్రామంలో వేల మంది ఒకేసారి దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటుగా డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. ఏమి చేయలేకపోయారు. దొంగలనే అనుమానంతో దాడికి పాల్పడ్డారని తొలుత పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే ఘటనకు సంబంధించిన వీడియోలు […]

సాధువులపై దాడిని ఖండించిన ఆర్ఎస్ఎస్... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 21, 2020 | 6:36 PM

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్‌ మూక దాడిని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ఖండించింది. జూన అఖాడాకు చెందిన సాధువులపై పాల్‌ఘర్‌కు చెందిన ఓ గ్రామంలో వేల మంది ఒకేసారి దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటుగా డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. ఏమి చేయలేకపోయారు. దొంగలనే అనుమానంతో దాడికి పాల్పడ్డారని తొలుత పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మహారాష్ట్ర ప్రభుత్వంలో చలనం మొదలైంది. వెంటనే సాధువులపై దాడికి పాల్పడ్డ అల్లరిమూకలను అరెస్ట్ చేశారు. మొత్తం 110 మందిని ఘటనకు బాధితులుగా చూపిస్తూ అరెస్ట్ చేశారు. వీరిలో 9 మంది మైనర్లు కూడా ఉన్నారు. వీరిని జూవైనల్‌కు తరలించారు. నిందితులందరికీ ఏప్రిల్ 30 వరకు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. కాగా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది.

కాగా.. గుజరాత్‌లో సాధువుల గురువు పరమపదించడంతో అంతిమ సంస్కారాల కోసం వెళ్తుండగా.. పాల్‌ఘర్‌ సమీపంలోని గాడ్చిన్చెల్ గ్రామస్థులు సాధువులపై మూకదాడికి పాల్పడ్డారు.ఈ ఘటన ఏప్రిల్ 16 రాత్రి జరిగింది.

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు