టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ 12వ సీజన్లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ సారథి అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 5 మ్యాచులు మాత్రమే గెలిచిన పంజాబ్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్కు మార్గం మరింత సులభం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. The @lionsdenkxip Skipper […]
ఐపీఎల్ 12వ సీజన్లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ సారథి అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 5 మ్యాచులు మాత్రమే గెలిచిన పంజాబ్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్కు మార్గం మరింత సులభం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్.
The @lionsdenkxip Skipper @ashwinravi99 calls it right at the toss and elects to bowl first against the @RCBTweets.#RCBvKXIP pic.twitter.com/05xF4jywqy
— IndianPremierLeague (@IPL) April 24, 2019