శివస్వాములకు రోడ్డు ప్రమాదం

మహబూబ్‍నగర్ జిల్లాకు చె౦దిన శివస్వాములకు ఘోర ప్రమాదం జరిగింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు బైకులపై వెళ్తుండగా కర్నూలు జిల్లా మన్ననూరు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు. నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఐదుగురు శివస్వాములు బైకులపై శ్రీశైలం వెళ్తుండగా అటవీ ప్రాంతంలో జింక బైకుకు తగలడంతో కిందపడ్డారు. సురేష్ అనే స్వామి ఘటనా స్థలంలోనే చనిపోగా…నరేష్ అనే మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

శివస్వాములకు రోడ్డు ప్రమాదం
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:24 PM

మహబూబ్‍నగర్ జిల్లాకు చె౦దిన శివస్వాములకు ఘోర ప్రమాదం జరిగింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు బైకులపై వెళ్తుండగా కర్నూలు జిల్లా మన్ననూరు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు.

నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఐదుగురు శివస్వాములు బైకులపై శ్రీశైలం వెళ్తుండగా అటవీ ప్రాంతంలో జింక బైకుకు తగలడంతో కిందపడ్డారు. సురేష్ అనే స్వామి ఘటనా స్థలంలోనే చనిపోగా…నరేష్ అనే మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు