సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ పై రియా ఫోర్జరీ కేసు

సుశాంత్ కేసులో కొత్త మలుపు ! అతని సోదరి ప్రియాంక సింగ్ పై రియా చక్రవర్తి ఫోర్జరీ కేసు పెట్టింది. ఈ  మేరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుశాంత్ ని ఆసుపత్రిలోని  ఔట్ పేషంట్  విభాగంలో చికిత్స పొందుతున్న వ్యక్తిగా చూపుతూ...

సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ పై రియా ఫోర్జరీ కేసు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 07, 2020 | 4:10 PM

సుశాంత్ కేసులో కొత్త మలుపు ! అతని సోదరి ప్రియాంక సింగ్ పై రియా చక్రవర్తి ఫోర్జరీ కేసు పెట్టింది. ఈ  మేరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుశాంత్ ని ఆసుపత్రిలోని  ఔట్ పేషంట్  విభాగంలో చికిత్స పొందుతున్న వ్యక్తిగా చూపుతూ ప్రియాంక, ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ డాక్టర్ తరుణ్ కుమార్ బోగస్ (ఫోర్జరీ) ప్రిస్క్రిప్షన్ తయారు చేశారని ఆమె ఆరోపించింది. నిజానికి అప్పుడు సుశాంత్ జూన్ 8 న ముంబైలో ఉన్నాడని రియా వెల్లడించింది. ఆ రోజున సుశాంత్ కి, అతని సోదరికి మధ్య సాగిన వాట్సాప్ మెసేజ్ ల ఆధారంగా రియా ఈ ఫిర్యాదు చేసింది. ఆ రోజునే తాను సుశాంత్ ఇంటినుంచి తమ ఇంటికి వెళ్లిపోయానని ఆమె పేర్కొంది.

ఆ చాట్ ను బట్టి చూస్తే …వారం రోజులపాటు ‘లైబ్రియం’  టాబ్లెట్ ను, ప్రతి రోజూ ‘ నె క్సిట్’  మాత్రలను వేసుకోవాలని ప్రియాంక కోరిందట..  ఇది డిప్రెషన్ తగ్గడానికి అని చెప్పిందట.. వాస్తవానికి అది ఫోర్జరీ చేసిన ప్రిస్క్రిప్షన్ అని రియా చక్రవర్తి ఆరోపించింది.   దీనిపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..