Red Fort: ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత.. సందర్శకుల అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ యువరైతు బలయ్యాడు.

|

Updated on: Jan 28, 2021 | 9:39 AM

Follow us