మావోల మృతదేహాలను భద్రపరచండి… హైకోర్టు ఆదేశం

చర్ల ఎన్‌కౌంటర్‌పై కొనసాగుతున్న వివాదం కీలక దశకు చేరుకుంది. రీపోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారి చేసింది. అంతవరకు మూడు మృతదేహాలను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజ్ చేయాలని నిర్దేశించింది.

మావోల మృతదేహాలను భద్రపరచండి... హైకోర్టు ఆదేశం
Follow us

|

Updated on: Sep 24, 2020 | 4:18 PM

చర్ల ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు మావోయిస్టు తీవ్రవాదుల మృతదేహాలను భద్రాద్రి-కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచాలని హైదరాబాద్ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంజీఎం ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయించాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోస్ట్ మార్టం మొత్తం వీడియోగ్రఫీ చేయించి రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది హైదరాబాద్ హైకోర్టు.

చర్ల ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు మావోయిస్టు నక్సల్స్ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించాలంటూ న్యాయవాది రఘునాథ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది. పోలీసులపై 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అంతవరకు మృతదేహాలను భద్రపరచాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అయితే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మూడు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలను తిరిగి తెప్పించి, భద్రాద్రి-కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..