ఏపీలో మరోసారి రీపోలింగ్.!
ఏపీలో మరోసారి రీ-పోలింగ్ జరగనుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న రీ-పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. చంద్రగిరిలోని ఎన్. ఆర్. కమ్మపల్లి, కమ్మపల్లి, పులిపర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురంలోని పోలింగ్ కేంద్రాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీ-పోలింగ్ జరగనుంది.
ఏపీలో మరోసారి రీ-పోలింగ్ జరగనుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న రీ-పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. చంద్రగిరిలోని ఎన్. ఆర్. కమ్మపల్లి, కమ్మపల్లి, పులిపర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురంలోని పోలింగ్ కేంద్రాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీ-పోలింగ్ జరగనుంది.