టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఐపీఎల్లో భాగంగా ఐఎస్ బృందా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించని ఆర్సీబీ ఈ మ్యాచ్తో బోణీ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు పంజాబ్ కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
ఐపీఎల్లో భాగంగా ఐఎస్ బృందా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించని ఆర్సీబీ ఈ మ్యాచ్తో బోణీ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు పంజాబ్ కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.