మోదీ ప్రభుత్వానికి ఊతం.. ఆర్బీఐ 1.76లక్షల కోట్ల నిధుల సాయం

ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగులు రూ.1.76 లక్షల కోట్ల నిల్వల్ని కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్సుఫర్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం నిర్ణయించింది. మిగులును తమకు ఇవ్వాలని కేంద్రం ఎన్నాళ్ల నుంచో కోరుతోంది. ఈ క్రమంలో ఆర్బీఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిమల్‌జలాన్‌ కమిటీ ప్రతిపాదనకు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ‘‘ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు రూ.1,76,051 కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 2018-19 ఆర్థిక […]

మోదీ ప్రభుత్వానికి ఊతం.. ఆర్బీఐ 1.76లక్షల కోట్ల నిధుల సాయం
Follow us

| Edited By:

Updated on: Aug 27, 2019 | 10:35 AM

ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగులు రూ.1.76 లక్షల కోట్ల నిల్వల్ని కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్సుఫర్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం నిర్ణయించింది. మిగులును తమకు ఇవ్వాలని కేంద్రం ఎన్నాళ్ల నుంచో కోరుతోంది. ఈ క్రమంలో ఆర్బీఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిమల్‌జలాన్‌ కమిటీ ప్రతిపాదనకు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ‘‘ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు రూ.1,76,051 కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1,23,414 మిగులు నిధులతో పాటు ఎకనామిక్‌ కేపిటల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఈసీఎఫ్‌) కింద మరో రూ.52,637కోట్లను ఇచ్చేందుకు సెంట్రల్‌ బోర్డు ఇవాళ ఆమోదం తెలిపింది’’ అని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. మిగుల నిధులకు సంబంధించి బిమల్‌ జలాన్‌ కమిటీ శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌కు నివేదిక సమర్పించింది.

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు