Raviteja Interview: లాక్‌డౌన్‌లో నేను అస్సలు బోర్‌ ఫీల్‌ కాలేదు.. చాలా నేర్చుకున్నాను: రవితేజ

Raviteja About Lockdown Time: 'రాజా ది గ్రేట్‌' తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక సతమతమవుతున్నాడు మాస్‌ మహా రాజా రవితేజ...

Raviteja Interview: లాక్‌డౌన్‌లో నేను అస్సలు బోర్‌ ఫీల్‌ కాలేదు.. చాలా నేర్చుకున్నాను: రవితేజ
Follow us

|

Updated on: Jan 06, 2021 | 8:30 AM

Raviteja About Lockdown Time: ‘రాజా ది గ్రేట్‌’ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక సతమతమవుతున్నాడు మాస్‌ మహా రాజా రవితేజ. 2017లో వచ్చిన ఈ చిత్రం తర్వాత రవి నాలుగు సినిమాల్లో నటించగా ఇవేవి ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందివ్వలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ‘క్రాక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో మీరెలా గడిపారు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘లాక్‌డౌన్‌ సమయం నాకు మాత్రం చాలా అద్భుతంగా గడిచింది. నేను సాధారణంగానే కుటుంబంతో ఎక్కువగా గడుపుతుంటాను. ఫ్యామిలీ మెన్‌ని. దీంతో అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎక్కువగా కుటుంబంతో గడపగలినాను. అలాగే హ్యాపీగా వర్కవుట్స్‌ చేసుకున్నాను. అంతేకాందు ఇంటర్నెట్‌లో చాలా కంటెంట్‌ ఉంది. ఈ లాక్‌ డౌన్‌ సమయంలో బోలేడు సినిమాలు చూశాను. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక్క నిమిషం కూడా బోర్‌గా ఫీల్‌ కాలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక రవితేజ తన కుమారుడి సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘రాజా ది గ్రేట్‌’లో అనిల్‌ పట్టుబట్టి మహాదన్‌తో ఆ పాత్ర చేయించాడు. ఇప్పుడు వాడు 9వ తరగతి చదువుతున్నాడు. సినిమాల్లో నటించడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ సమయానికి వాడికి ఏది అనిపిస్తే అదే చేయమని చెప్తాను’ అని చెప్పుకొచ్చాడీ స్టార్‌ హీరో. మరి ‘క్రాక్‌’తో నైనా రవితేజ నీరిక్షణ ఫలిస్తుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి.

Also Read: Anushka Sharma: ఈ సమయంలోనూ ఫిట్‏నెస్‏పై ధ్యాస పెట్టి అనుష్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు