ఏచూరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యోగా గురువు రాందేవ్

హిందూ మతం హింసకు అతీతమైనది కాదని ఏచూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా హింసేనని ఏచూరి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఏచూరిపై ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పోలీసులకు యోగా గురువు రాందేవ్ బాబా ఫిర్యాదు చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణ, మహాభారతాలను ఏచూరి అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల పవిత్ర గ్రంథాలను అవమానించిన ఏచూరిపై ఫిర్యాదు చేశామని.. ఇది ముమ్మాటికీ క్షమించదగినది కాదని.. ఏచూరి కటకటాల వెనక్కి […]

ఏచూరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యోగా గురువు రాందేవ్
Follow us

| Edited By:

Updated on: May 04, 2019 | 8:35 PM

హిందూ మతం హింసకు అతీతమైనది కాదని ఏచూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా హింసేనని ఏచూరి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఏచూరిపై ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పోలీసులకు యోగా గురువు రాందేవ్ బాబా ఫిర్యాదు చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణ, మహాభారతాలను ఏచూరి అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల పవిత్ర గ్రంథాలను అవమానించిన ఏచూరిపై ఫిర్యాదు చేశామని.. ఇది ముమ్మాటికీ క్షమించదగినది కాదని.. ఏచూరి కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని రాందేవ్ బాబా అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రాందేవ్ బాబాతో పాటుగా పలువురు సాధువులు కూడా ఫిర్యాదు చేశారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..