రాజ్ తరుణ్ కొత్త సినిమా ప్రారంభం
యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమాను ప్రారంభించేశాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ నటించనున్నాడు. ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్లో జరిగాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కబోతున్న 35వ ప్రాజెక్ట్ ఇది కావడం విశేషం. ఇక లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని […]
యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమాను ప్రారంభించేశాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ నటించనున్నాడు. ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్లో జరిగాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కబోతున్న 35వ ప్రాజెక్ట్ ఇది కావడం విశేషం. ఇక లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. అబ్బూరి రవి మాటలు అందిస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా పనిచేయబోతున్నారు. వరుస విజయాలతో డీలాపడ్డ రాజ్ తరుణ్ ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు.
#IddariLokamOkate @ItsRajTarunDirected by G.R. KrishnaMusic by Mickey J. Meyer, Camera by Sameer Reddy, Dialogues by Abburi Ravi and Editing by Tammiraju. pic.twitter.com/ZHd6l2bDO9
— Sri Venkateswara Creations (@SVC_official) April 22, 2019