జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌లో ప్రోటోకాల్ వివాదం.. ఇలా ప్రారంభించారు..అలా ధ్వంసం చేశారు

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రోటోకాల్ వివాదం అధికార పార్టీ నాయకుల మధ్య అగ్గి రాజేసింది. శిలాఫలకంపై తమ పేర్లు లేనందున ప్రారంభోత్సవం అనంతరం శిలఫలకాన్ని ధ్వంసం చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌లో ప్రోటోకాల్ వివాదం.. ఇలా ప్రారంభించారు..అలా ధ్వంసం చేశారు
Follow us

|

Updated on: Jan 11, 2021 | 9:43 PM

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రోటోకాల్ వివాదం అధికార పార్టీ నాయకుల మధ్య అగ్గి రాజేసింది. శిలాఫలకంపై తమ పేర్లు లేనందున ప్రారంభోత్సవం అనంతరం శిలఫలకాన్ని ధ్వంసం చేశారు కొందరు నేతలు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.  జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. అబ్రహం, గద్వాల జడ్పీ చైర్మన్ సరిత ప్రారంభించారు. అయితే అక్కడే ఉన్న స్థానిక జెడ్పిటీసీ, ఎంపీపీల పేర్లు అందులో లేనందున ఆగ్రహానికి లోనైన వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు.

ప్రోటోకాల్ ప్రకారం తమ పేర్లు తీసుకొని శిలాఫలకంలో పెట్టిస్తామని అధికారులు చెప్పారని…తీరా చూస్తే అక్కడ తమ పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులం కాబట్టే అధికారులు ఉద్దేశపూర్వకంగానే తమను దూరం పెడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు జడ్పీటీసీ రాజు.

Also Read:

Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి

Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..