Pro Kabaddi 2019: జైపూర్ పింక్ పాంథర్స్ జైత్రయాత్ర
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో జైపూర్ పింక్ పాంథర్స్ దుమ్మురేపుతోంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో జైపూర్ జట్టు 33-25 తేడాతో పుణెరి పల్టాన్ని చిత్తుగా ఓడించేసింది. తాజా సీజన్లో ఆరో మ్యాచ్ ఆడిన జైపూర్కి ఇది ఐదో గెలుపుకాగా.. ఏడో మ్యాచ్ ఆడిన పుణెరికి ఇది ఐదో ఓటమి.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో జైపూర్ పింక్ పాంథర్స్ దుమ్మురేపుతోంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో జైపూర్ జట్టు 33-25 తేడాతో పుణెరి పల్టాన్ని చిత్తుగా ఓడించేసింది. తాజా సీజన్లో ఆరో మ్యాచ్ ఆడిన జైపూర్కి ఇది ఐదో గెలుపుకాగా.. ఏడో మ్యాచ్ ఆడిన పుణెరికి ఇది ఐదో ఓటమి.