‘మా బస్సులు వెనక్కి’.. యూపీకి ప్రియాంక గాంధీ లేఖ

వలస కార్మికుల తరలింపునకు ఉద్దేశించిన బస్సుల విషయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మధ్య రేగిన మంట ఇంకా రాజుకుంటూనే ఉంది. తమ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వెయ్యి బస్సులను యూపీలోకి అనుమతించాలని అందుకు ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు గడువు ఇస్తున్నామని ప్రియాంక రాసిన లేఖపట్ల యూపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో తమ బస్సులను ‘ఉపసంహరించుకుంటున్నామని’ ఆమె ప్రకటించారు, ఈ బస్సులపై మీ బీజేపీ పార్టీ స్టిక్కర్లను అంటించుకోండి […]

'మా బస్సులు వెనక్కి'.. యూపీకి ప్రియాంక గాంధీ లేఖ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 20, 2020 | 5:38 PM

వలస కార్మికుల తరలింపునకు ఉద్దేశించిన బస్సుల విషయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మధ్య రేగిన మంట ఇంకా రాజుకుంటూనే ఉంది. తమ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వెయ్యి బస్సులను యూపీలోకి అనుమతించాలని అందుకు ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు గడువు ఇస్తున్నామని ప్రియాంక రాసిన లేఖపట్ల యూపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో తమ బస్సులను ‘ఉపసంహరించుకుంటున్నామని’ ఆమె ప్రకటించారు, ఈ బస్సులపై మీ బీజేపీ పార్టీ స్టిక్కర్లను అంటించుకోండి అని, అయితే ముందు ఈ వలస కార్మికులకోసం ఈ బస్సులను మీ రాష్ట్రంలోకి అనుమతించాలని ఆమె కోరారు. అయితే ఇదంతా ఫ్రాడ్ అని, ఈ బస్సులకు ఆటోలు, టూ వీలర్ల రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇఛ్చారని, అందుకే మేం వీటిని అనుమతించడం లేదని యూపీ సర్కార్ స్పష్టం చేసింది. ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీకే చెందిన అదితి సింగ్ అనే ఎమ్మెల్యే తన సొంత పార్టీనే దుయ్యబట్టారు. ఈ వెయ్యి బస్సుల్లో సగం ఫేక్ అని, సుమారు మూడు వందల బస్సులు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ఈ కరోనా విపత్కర సమయంలో ఇది క్రూరమైన జోక్ అని అభివర్ణించారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు