తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేడు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, ఉత్తరాంధ్ర బిడ్డ గిడుగు రామ్మూర్తి జయంతి కావడంతో ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నర్రేంద మోదీ ట్వీట్ చేశారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న..
Prime Minister Modi : తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేడు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, ఉత్తరాంధ్ర బిడ్డ గిడుగు రామ్మూర్తి జయంతి కావడంతో ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నర్రేంద మోదీ ట్వీట్ చేశారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు అని అన్నారు. తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పించారు.
‘తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
Meet the lively Tony Garu.
He spoke a few lines in Telugu.
I found him extremely well-versed in a wide range of topics relating to agriculture. pic.twitter.com/A1CtmTKEj0
— Narendra Modi (@narendramodi) August 29, 2020