శ్రీహరికోటకి చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శ్రీహరికోట షార్‌కి చేరుకున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. రాత్రి 2.51 నిమిషాలకు జరగనున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇదిలా ఉంటే చంద్రయాన్ ప్రయోగాన్ని కళ్లతో చూడటానికి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఇస్రో ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఇస్రో ప్రజల కోసం ప్రత్యేక రవాణా సదుపాయాలను కూడా కల్పించింది.

శ్రీహరికోటకి చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 15, 2019 | 2:32 PM

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శ్రీహరికోట షార్‌కి చేరుకున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. రాత్రి 2.51 నిమిషాలకు జరగనున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇదిలా ఉంటే చంద్రయాన్ ప్రయోగాన్ని కళ్లతో చూడటానికి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఇస్రో ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఇస్రో ప్రజల కోసం ప్రత్యేక రవాణా సదుపాయాలను కూడా కల్పించింది.