President of India: ఫిబ్రవరి 7న చిత్తూరుకు రానున్న భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్.. సత్‌ సంఘ్ ఆశ్రమానికి రాక..

President of India: భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన చిత్తూరుకు..

President of India: ఫిబ్రవరి 7న చిత్తూరుకు రానున్న భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్.. సత్‌ సంఘ్ ఆశ్రమానికి రాక..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 10:18 PM

President of India: భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన చిత్తూరుకు రాష్ట్రపతి రానున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ అధికారులు ధృవీకరించారు. ఫిబ్రవరి 7వ తేదీన చిత్తూరులోని సదుం మండలం పీపుల్స్ గ్రోవ్‌ స్కూల్‌లో పర్యటిస్తారని అధికారులు చెప్పారు. అలాగే.. మదనపల్లిలోని పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత ముంతాజ్ అలీ ఉన్న సత్ సంఘ్ ఆశ్రమాన్ని రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ సందర్శించనున్నారు. కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇవాళ మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, సబ్ కలెక్టర్ జాహ్నవి, డీఎస్పీ రవి మనోహరాచారి సత్‌ సంఘ్ ఆశ్రమాన్ని పరిశీలించారు. రాష్ట్రపతి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.

Also read:

GMR Group: అదానీ, గోద్రేజ్ గ్రూప్‌లతో పోటీ పడుతోన్న జీఎంఆర్.. ముంబై రైల్వే స్టేషన్‌ అభివ‌ృద్ధి కోసం బిడ్ దాఖలు..

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతం.. తొలి రోజు 3,530 మందికి టీకా అందించామన్న హెల్త్‌ డైరెక్టర్

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!