నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో దేశానికి సందేశం ఇవ్వనున్నారు.
President Independence Day Speech :భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో దేశానికి సందేశం ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గురువారం ప్రకటన రిలీజ్ చేసింది.
శుక్రవారం రాత్రి 7గంటలకు దూరదర్శన్ ఛానల్తో పాటు ఆల్ ఇండియా రేడియో నెట్వర్క్లో ప్రెసిడెంట్ సందేశం ప్రారంభం అవుతంది. తొలుత హిందీ, ఆ తర్వాత ఇంగ్లీషు భాషలో ప్రసంగం ఉంటుంది. అనంతరం రాత్రి 9:30గంటలకు అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రెసిడెంట్ సందేశాన్ని తర్జుమా చేసి దూరదర్శన్ ప్రసారం చేస్తుంది.
Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు