చంద్రబాబు.. వారసత్వ రాజకీయాలు ఏపీకి అవసరమా?
చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేదని నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితిని చూస్తుంటే.. మున్ముందు వారసత్వ రాజకీయాలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై కూడా పోసాని కృష్ణమురళి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలియాలంటే ఈ రోజు ప్రసారమయ్యే ముఖాముఖి కార్యక్రమంలో…
చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేదని నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితిని చూస్తుంటే.. మున్ముందు వారసత్వ రాజకీయాలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై కూడా పోసాని కృష్ణమురళి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలియాలంటే ఈ రోజు ప్రసారమయ్యే ముఖాముఖి కార్యక్రమంలో…