ప్రారంభమైన ఆరోదశ పోలింగ్
దేశంలోని కీలక నేతల భవితవ్యం తేల్చే ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. 59 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో యూపీలో 14 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. హర్యానలో 10, బీహార్లో 8, మధ్యప్రదేశ్లో 8, వెస్ట్ బెంగాల్లో 8, ఢిల్లీలో 7, జార్ఖండ్లో 4 లోక్సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. కాగా, పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలోని 128 కేంద్రాల్లో రీ-పోలింగ్ కొనసాగుతోంది. ఏలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. […]
దేశంలోని కీలక నేతల భవితవ్యం తేల్చే ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. 59 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో యూపీలో 14 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. హర్యానలో 10, బీహార్లో 8, మధ్యప్రదేశ్లో 8, వెస్ట్ బెంగాల్లో 8, ఢిల్లీలో 7, జార్ఖండ్లో 4 లోక్సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. కాగా, పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలోని 128 కేంద్రాల్లో రీ-పోలింగ్ కొనసాగుతోంది. ఏలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. గత ఐదోదశలో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ సారి ఒక్కో బూత్ వద్ద 8మంది భద్రతా సిబ్బంది ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.