తెలుగు వార్తలు » పాలిటిక్స్ » Page 642
విఆర్వో పదోన్నతులు ఇప్పించడం కంటే ఆ క్రెడిట్ సొంతం చేసుకోవాలని బొప్పరాజు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావ్..
తెలంగాణ నూతన సెక్రటేరియట్ భవన నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. ఏడది లోపు భవనం నిర్మాణం పూర్తి కావాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..
అభివృద్ధిని చూడండి. ఓటు వేయండి, అభ్యర్థి ని చూడండి. భారీ మెజారిటీ తో ఎన్నుకోండి అని పట్టభద్రుల ఓటర్లకు రాష్ట్ర పంచాయతీరాజ్..
Bharat Bandh Updates: దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల...
TRS Working President KTR : ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
కుప్పం గడ్డ నుంచి వైసీపీకి అల్టిమేటం జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇంకా ఉండేది ఒకటిన్నర సంవత్సరమేనని... తర్వాత వడ్డీతో సహా అన్నింటికీ సమాధానం ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికరమైన గణాంకాలను సేకరించింది టీవీ9. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఎన్నికలకు సంబంధించి క్యూరియాసిటీ జెనరేట్ అవుతోంది. ఈ లెక్కల ఆధారంగా చూస్తే పార్టీల వ్యూహాల ఖరారులో పలు కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యే ఆరుగురు అభ్యర్థుల జాబితాను వెల్లడించింది అధికార వైసీపీ. అయితే ఈ ఆరుగురి రాజకీయ ప్రస్థానమేంటి? ఎవరెవరు ఎక్కడి వారు? ఎలాంటి రాజకీయ చరిత్రను కలిగి వున్నారు. ఈ విషయం ఇపుడు ఆసక్తి రేపుతోంది.
Sajjala Ramakrishna reddy : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి పార్టీ నుంచి పోటీ ఉండదని వైఎస్ఆర్ సీపీ నేత, జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై..
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు, ఇక్కడి ప్రజల మనోభావాలకు భంగం కలిగేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన ఫిర్యాదును హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు స్వీకరించారు. టీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి శుక్రవారం స్టేషన్కు వచ్చి ఈ మేరకు ఫిర్యాదు ఇవ్వగా.. దానిని స్వీకరించిన పోలీసులు న్యాయ సలహాల�
న్యూఢిల్లి : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చ (ఎస్కేఎమ్) పార్టీతో కలసి తాము పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో శుక్రవారం పార్టీ కార్యలయంలో ఆయన మీడియాతో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్కేఎమ్ పార్టీ నేతలు గురువారం బీజేపీ అధ్యక�
న్యూఢిల్లీ: లోక్సభ మాజీ ఎంపీ బైజయంత్ ‘జే’ పాండాకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా, అధికార ప్రతినిధిగా ఆయనను పార్టీ నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఈ తాజా నియామకం జరిపారు. బైజయంత్ పాండా నియామకం వెంటనే అమల్లోకి వచ్చింది. బిజూ జనతాదళ్ నుంచి తొమ్మిది నెలల క్రితం రాజీనామా �
న్యూఢిల్లీ : మిజోరం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. కేరళకు చెందిన బీజేపీ మాజీ చీఫ్ రాజశేఖరన్ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేత శశిథరూర్పై పోటీ చేసేందుకే రాజశేఖరన్ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు అనుమానాలు వ్య
విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విరుచుకుపడ్డారు. డేటా వార్ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ పార్టీ అధ్యక్షుడు కేసీఆరేనని చంద్రబాబు అన్నారు. అలాగే కేటీఆర్ అటు టీఆర్ఎస్కు, ఇటు వైసీపీకి కూడా కామన్ వర్కింగ్ ప్రెసి
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. టీడీపీ వెబ్సైట్ ఎందుకు నిలపివేశారో.. తండ్రి, కొడుకులు సమాధానం చెప్పాలన్నారు. ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. సమాచారాన్ని తొలగించేందుకే వెబ్సైట్ని నిలిపివేశారా..? అని నిలదీశారు. బాబు, లోకేష్ సైబర్ స్టోరీలపై ప్రజల
పాయకరావుపేట: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలే ఆమెకు ఈసారి టిక్కెట్ ఇవ్వొందంటూ ఆందోళనలు చేస్తున్నారు. అనితపై కొన్ని రోజులుగా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అనిత వద్దు.. టీడీపీ ముద్దు’ అంటూ ఇటీవల విశా�
హైదరాబాద్: హైదరాబాద్లో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదని, తెలుగు రాష్ట్రాలతోపాటు యూపీ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ తరాలు తనను ఒక మంచి నాయకుడిగా గుర్తు పెట్టుకుంటే చాలని, అంతకుమించి ఇంకేమీ కోరుకోవడం లేదన్నారు. ఆస్క్ అసద్ పేరుతో
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వికి కోర్టు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఆదాయ పన్ను శాఖకు సకాలంలో రిటర్న్స్ దాఖలు చేయలేదన్న ఐటీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కుమార్తె అయిన అంజుగ సెల్వి 2009-10 సంవత�
తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ దిశగా నల్గొండలో మంత్రి జగదీష్ రెడ్డితో భేటీ అయిన లింగయ్య, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్తోను భేటీ అయినట్లు సమాచారం. లింగయ్య కొమటిరెడ్డి బ్రదర్�