Government crucial decision on corona vaccination: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేగాన్ని పుంజుకుంటోంది. మార్చి ఒకటిన ప్రారంభమైన రెండో విడత వ్యాక్సినేషన్కు భారీ స్పందన లభిస్తోంది. దాంతో కేంద్ర ప్రభుత్వం బుధవారం (మార్చి 3న) కీలక ప్రకటన చేసింది. గత రెండు రోజులుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. ఇకపై 24 గంటలు కొనసాగించుకునే వెసులుబాటును కేంద్ర
xబీబీసీ ఏషియా నెట్ వర్క్ ఆ మధ్య నిర్వహించిన బిగ్ డిబేట్ రేడియో షో లో పాల్గొన్న ఓ వక్త.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి….