సతీ సమేతంగా ఓటేసిన కేటీఆర్
కేసీఆర్ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాలులో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సతీమణి శైలిమ కూడా ఆయన వెంట ఉన్నారు.
కేసీఆర్ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాలులో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సతీమణి శైలిమ కూడా ఆయన వెంట ఉన్నారు.