సతీ సమేతంగా ఓటేసిన కేటీఆర్

కేసీఆర్‌ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సతీమణి శైలిమ కూడా ఆయన వెంట ఉన్నారు.    

సతీ సమేతంగా ఓటేసిన కేటీఆర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 11, 2019 | 1:07 PM

కేసీఆర్‌ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సతీమణి శైలిమ కూడా ఆయన వెంట ఉన్నారు.