Congress President: జ‌న‌వ‌రి 22న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం.. పార్టీ చీఫ్ ఎన్నిక‌పై క‌స‌ర‌త్తు

జ‌న‌వ‌రి 22న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్య‌క్షుడి ఎన్నికే ప్ర‌ధాన అంశంగా ఈ స‌మావేశం సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Congress President: జ‌న‌వ‌రి 22న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం.. పార్టీ చీఫ్ ఎన్నిక‌పై క‌స‌ర‌త్తు
Follow us

| Edited By:

Updated on: Jan 21, 2021 | 8:42 AM

జ‌న‌వ‌రి 22న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్య‌క్షుడి ఎన్నికే ప్ర‌ధాన అంశంగా ఈ స‌మావేశం సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, సీడబ్ల్యూసీ సభ్యులు సంస్థాగత ఎన్నికల, ఏఐసీసీ ప్లీనరి సమావేశాల షెడ్యూల్‌ను ఈ సంద‌ర్భంగా ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మధుసూదన్ మిస్త్రీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల అథారిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనంటూ సోనియాకు తెలుపడంతో పాటు పలు సిఫారసులు చేసిందని సమాచారం. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వ‌ర్చువ‌ల్ విధానంలో…

కాంగ్రెస్ కోర్ క‌మిటీగా భావించే సీడ‌బ్ల్యూసీ సమావేశం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో జరుగనుంది. కాగా, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లంతా పార్టీ అధ్యక్ష పదవితో సహా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆశాజ‌న‌క ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో సోనియా గాంధీ తాతాల్కి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పార్టీకి పూర్తికాల అధ్యక్షుడి నియమించాలని, అలాగే సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ ముఖ్య నేతలు డిమాండ్‌ చేస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే.

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు