జడ్జి ఎదుట చంద్రబాబు ప్రతిఙ్ఞ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జడ్జి ఎదుట ప్రతిఙ్ఞ చేయనున్నారు. విజయవాడ సివిల్ కోర్టుకు వెళ్లనున్న ఆయన న్యాయమూర్తి ఎదుట ప్రతిఙ్ఞ చేయనున్నారు. కాగా రూల్ ప్రకారం నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట అభ్యర్థులు ప్రతిఙ్ఞ చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బిజీగా ఉండటంతో ఆయన నేరుగా నామినేషన్ వేయలేకపోయారు. ఆయనకు బదులుగా టీడీపీ శ్రేణులు కుప్పంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జడ్జి ఎదుట చంద్రబాబు ప్రతిఙ్ఞ […]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జడ్జి ఎదుట ప్రతిఙ్ఞ చేయనున్నారు. విజయవాడ సివిల్ కోర్టుకు వెళ్లనున్న ఆయన న్యాయమూర్తి ఎదుట ప్రతిఙ్ఞ చేయనున్నారు. కాగా రూల్ ప్రకారం నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట అభ్యర్థులు ప్రతిఙ్ఞ చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బిజీగా ఉండటంతో ఆయన నేరుగా నామినేషన్ వేయలేకపోయారు. ఆయనకు బదులుగా టీడీపీ శ్రేణులు కుప్పంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జడ్జి ఎదుట చంద్రబాబు ప్రతిఙ్ఞ చేయబోతున్నారు.