టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. : జీవీఎల్

రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రధాన పార్టీగా ఉండబోతుందన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఏపీలో ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు తమను సంప్రదించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీ నేతల్లో.. టీడీపీ పైనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు చేపడుతున్నామన్నారు. దీంతో పాటు కర్నాటక, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ ఏ విధంగా అధికారం చేపట్టబోతోందో […]

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. : జీవీఎల్
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2019 | 12:35 PM

రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రధాన పార్టీగా ఉండబోతుందన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఏపీలో ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు తమను సంప్రదించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీ నేతల్లో.. టీడీపీ పైనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు చేపడుతున్నామన్నారు. దీంతో పాటు కర్నాటక, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ ఏ విధంగా అధికారం చేపట్టబోతోందో వివరించారు. టీవీ9 ఎన్ కౌంటర్ విత్ మురళీ కృష్ణ కార్యక్రమంలో ఇంకా ఎమన్నారో ఆయన మాటల్లోనే..