అక్రమంగా తాబేళ్ల రవాణా

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో దుండగులు ఈ తాబేళ్లను మూటకట్టి తీసుకెళ్తున్నారు. అయితే.. అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేయగా.. అందులో 52 తాబేళ్లు బయటపడ్డాయి. కాగా.. ఈ తాబేళ్లను ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిందితుడి ఆచూకీ కోసం విచారించారిస్తున్నారు పోలీసులు.

అక్రమంగా తాబేళ్ల రవాణా
Follow us

| Edited By: Srinu

Updated on: Apr 10, 2019 | 7:46 PM

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో దుండగులు ఈ తాబేళ్లను మూటకట్టి తీసుకెళ్తున్నారు. అయితే.. అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేయగా.. అందులో 52 తాబేళ్లు బయటపడ్డాయి. కాగా.. ఈ తాబేళ్లను ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిందితుడి ఆచూకీ కోసం విచారించారిస్తున్నారు పోలీసులు.