RIP Arun Jaitley: జైట్లీ కన్నుమూత: ఆయన సేవలు చిరస్మరణీయం: మోదీ
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘అరుణ్ జైట్లీ ఓ గొప్ప రాజకీయవేత్త, ప్రతిభావంతుడైన నాయకుడు, దేశానికి అపరిమిత సేవలు అందించిన నేత. ఆయన మరణం తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని మోదీ […]
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
‘‘అరుణ్ జైట్లీ ఓ గొప్ప రాజకీయవేత్త, ప్రతిభావంతుడైన నాయకుడు, దేశానికి అపరిమిత సేవలు అందించిన నేత. ఆయన మరణం తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని మోదీ ట్వీట్ చేశారు.
Arun Jaitley Ji was a political giant, towering intellectual and legal luminary. He was an articulate leader who made a lasting contribution to India. His passing away is very saddening. Spoke to his wife Sangeeta Ji as well as son Rohan, and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 24, 2019