కేశూభాయ్ పటేల్ కుటంబ సభ్యులను పరామర్శించిన ప్రధాని

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ ఉదయం గాంధీనగర్ వెళ్లిన ప్రధాని మోదీ.. కేశూభాయ్ పటేల్ కుటంబ సభ్యులను....

కేశూభాయ్ పటేల్ కుటంబ సభ్యులను పరామర్శించిన ప్రధాని
Follow us

|

Updated on: Oct 30, 2020 | 11:47 AM

PM Narendra Modi : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ ఉదయం గాంధీనగర్ వెళ్లిన ప్రధాని మోదీ.. కేశూభాయ్ పటేల్ కుటంబ సభ్యులను పరామర్శించారు.  ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం కేశూభాయ్  సోధరుడితో కాసేపు ముచ్చటించారు. అతి కొద్ది మందితో సంస్మరణ సమావేశం నిర్వహించారు.

గుజ‌రాత్ మాజీ ఎంపీ, ప్ర‌ముఖ మ్యుజిషియ‌న్ మ‌హేశ్ క‌నోడియా ఇటీవ‌ల మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా మోదీ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే