మే 31న ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’!
ఈ నెల(మే) 31న ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం , లాక్ డౌన్ 4.0 మే 31న ముగియనుండటంతో
ఈ నెల(మే) 31న ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం , లాక్ డౌన్ 4.0 మే 31న ముగియనుండటంతో దీని గురించి మోడీ ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశంగా మారింది. మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తారా?.. ఎత్తివేస్తారా? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో కరోనావైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మోదీ చెప్పనున్నారని తెలుస్తోంది.
[svt-event date=”24/05/2020,5:26PM” class=”svt-cd-green” ]
Next Sunday At 11 AM Don’t forget to listen to PM Shri Narendra Modi’s “Mann Ki Baat”. And if you have any suggestions for the upcoming edition of #MannKiBaat , you can share them on Toll Free No 1800-11-7800, or write on MyGov Forum or NaMo app.
Do tune in. pic.twitter.com/A5YIwbFNT7
— Mann Ki Baat Updates (@mannkibaat) May 24, 2020
[/svt-event]