Photo Gallery: సునామి రోజున అదే ఆమె ఆఖరి మెసేజ్.. పదేళ్లగా భార్య కోసం భర్త అంతులేని అన్వేషణ..

2011, మార్చి 11న జపాన్‌లో సునామీ బీభత్సాన్ని ఆ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదరు. ఆ పెను ఉపద్రవం భార్యభర్తలను విడగొట్టింది. ఆమె నుంచి చివరిగా వచ్చిన మెసేజ్ చూసి.. అతడు ఆమె కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఇప్పటికీ 10 ఏళ్ళు దాటినా అతడి అన్వేషణ కొనసాగుతూనే ఉంది.

|

Updated on: Mar 12, 2021 | 8:05 PM

2011, మార్చి 11న జపాన్‌ను వణికించిన సునామీ. భారీ అలల్లో చిక్కుకుని వందలాది మంది  దుర్మరణం చెందారు.

2011, మార్చి 11న జపాన్‌ను వణికించిన సునామీ. భారీ అలల్లో చిక్కుకుని వందలాది మంది దుర్మరణం చెందారు.

1 / 5
 ఈ ఉపద్రవం ప్రేమానురాగాలతో, ఎంతో అన్యోన్యంగా జీవినం సాగిస్తోన్న దంపతులను విడగొట్టింది

ఈ ఉపద్రవం ప్రేమానురాగాలతో, ఎంతో అన్యోన్యంగా జీవినం సాగిస్తోన్న దంపతులను విడగొట్టింది

2 / 5
సునామీ రోజున అతడికి ఆఫీసుకు వెళ్లిన భార్య నుంచి ఆమె ‘‘నువ్వు ఎలా ఉన్నావు? నాకు ఇంటికి వెళ్లాలని ఉంది’’ అని మెసేజ్ వచ్చింది

సునామీ రోజున అతడికి ఆఫీసుకు వెళ్లిన భార్య నుంచి ఆమె ‘‘నువ్వు ఎలా ఉన్నావు? నాకు ఇంటికి వెళ్లాలని ఉంది’’ అని మెసేజ్ వచ్చింది

3 / 5
 ఆమె ప్రాణాలతో ఉందని నమ్ముతున్న సదరు వ్యక్తి.. అప్పటి నుంచి వారంలో ఒక రోజు ఆమె కోసం అన్వేశిస్తూనే ఉన్నాడు. సముద్రంలో కూడా అతడి గాలింపు సాగుతుంది. ఇప్పటికి 10 ఏళ్ల ఆమె కనిపించకుండా పోయి..

ఆమె ప్రాణాలతో ఉందని నమ్ముతున్న సదరు వ్యక్తి.. అప్పటి నుంచి వారంలో ఒక రోజు ఆమె కోసం అన్వేశిస్తూనే ఉన్నాడు. సముద్రంలో కూడా అతడి గాలింపు సాగుతుంది. ఇప్పటికి 10 ఏళ్ల ఆమె కనిపించకుండా పోయి..

4 / 5
 ఈ సునామి నేపథ్యంలో యసువో నివసిస్తున్న పట్ణణంలో పది వేల మంది నివసిస్తుండగా 800 మందికి పైగా మరణించారు. రోజులు.. నెలలు తరబడి గాలించగా 569 శవాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సునామి నేపథ్యంలో యసువో నివసిస్తున్న పట్ణణంలో పది వేల మంది నివసిస్తుండగా 800 మందికి పైగా మరణించారు. రోజులు.. నెలలు తరబడి గాలించగా 569 శవాలను స్వాధీనం చేసుకున్నారు.

5 / 5
Follow us