మనుషుల్లోనే కాదు చేపల్లో కూడా జాతులు.. అప్పట్లోనే ఏ జాతి చేపను ఆ జాతివారు మాత్రమే తినాలి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సీఫుడ్ లో ఒకటి చేప. వీటిల్లో పండుగప్ప, కొర్రమీను, సొర, పులస, ఇలస, చేదుపరిగలు. ఇలా అనేక రకాల చిన్న పెద్ద చేపలున్న సంగతి తెలిసిందే. అయితే మనుషుల్లో జాతులున్నట్లు చేపల్లో కూడా జాతులు ఉన్నాయనే సంగతి తెలుసా..!.బ్రాహ్మణ చేపలు, కాయస్థ చేపలు, ఫిరంగి చేపలు ఇలా అనేక రకాల జాతులున్నాయి. ఈ విషయం మీకు తమాషాగా అనిపించినా పూర్తిగా నిజం.

|

Updated on: Aug 06, 2022 | 7:58 PM

 దేశంలోని ప్రజలు ఆహారం పద్దతులతో భిన్న మతాలు, వర్గాలు చీలిపోయాయి. ఈ నేపథ్యంలో చేపలకు కూడా స్వంత జాతులు ఉన్నాయి. బ్రాహ్మణ చేపలు, కాయస్థ చేపలు మరియు ఫిరంగి చేపలు.. ఈ విషయం మీకు తమాషాగా అనిపించినా అందులో నిజం ఉంది. చాలా కాలంగా ఇది వివక్షకు సాధనంగా మారింది. వలసరాజ్యాల కాలంలో ఈ వివక్ష ఎంతగా పెరిగిపోయిందంటే కులం, మతం ఆధారంగా చేపలను విభజించారు.

దేశంలోని ప్రజలు ఆహారం పద్దతులతో భిన్న మతాలు, వర్గాలు చీలిపోయాయి. ఈ నేపథ్యంలో చేపలకు కూడా స్వంత జాతులు ఉన్నాయి. బ్రాహ్మణ చేపలు, కాయస్థ చేపలు మరియు ఫిరంగి చేపలు.. ఈ విషయం మీకు తమాషాగా అనిపించినా అందులో నిజం ఉంది. చాలా కాలంగా ఇది వివక్షకు సాధనంగా మారింది. వలసరాజ్యాల కాలంలో ఈ వివక్ష ఎంతగా పెరిగిపోయిందంటే కులం, మతం ఆధారంగా చేపలను విభజించారు.

1 / 5
 కులాలతో చేపలకు ఉన్న సంబంధం ఏమిటో విష్ణుపాల్ తన 'మానసమంగళ' పుస్తకంలో వివరించారు. 4 శతాబ్దాల క్రితం రచించిన మానసమంగళం పుస్తకంలో 36 రకాల చేపల గురించి చెప్పబడ్డాయి. మానస దేవి అనుగ్రహం వల్లనే చేపలు వలల్లో చిక్కుకుంటాయని పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ఎన్ని రకాల చేపల గురించి ప్రస్తావించారో ఇప్పుడు ,తెలుసుకుందాం..

కులాలతో చేపలకు ఉన్న సంబంధం ఏమిటో విష్ణుపాల్ తన 'మానసమంగళ' పుస్తకంలో వివరించారు. 4 శతాబ్దాల క్రితం రచించిన మానసమంగళం పుస్తకంలో 36 రకాల చేపల గురించి చెప్పబడ్డాయి. మానస దేవి అనుగ్రహం వల్లనే చేపలు వలల్లో చిక్కుకుంటాయని పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ఎన్ని రకాల చేపల గురించి ప్రస్తావించారో ఇప్పుడు ,తెలుసుకుందాం..

2 / 5
 పుస్తకం ప్రకారం, అనబాసా అంటే కోయి చేపలు కమ్మరి కులానికి చెందినవని చెప్పారు. టెంగ్రా రకం చేపలను రాజ్‌పుత్రులుగా,  బాలి చేపను బ్రాహ్మణుడిగా వర్ణించారు. ఇది మాత్రమే కాదు, సాధారణంగా తినే అత్యంత సాధారణ చేప అయిన మంగుర్‌ను మాలి అని పిలుస్తారు. బాఘీ అనే చేప మంగలి ,గంగతోడ కాయస్థ కులానికి చెందినది. అంతే కాకుండా గుంతల్లో దొరికే గారై చేపలు రైతు నుంచి కులానికి చెందినవి.

పుస్తకం ప్రకారం, అనబాసా అంటే కోయి చేపలు కమ్మరి కులానికి చెందినవని చెప్పారు. టెంగ్రా రకం చేపలను రాజ్‌పుత్రులుగా, బాలి చేపను బ్రాహ్మణుడిగా వర్ణించారు. ఇది మాత్రమే కాదు, సాధారణంగా తినే అత్యంత సాధారణ చేప అయిన మంగుర్‌ను మాలి అని పిలుస్తారు. బాఘీ అనే చేప మంగలి ,గంగతోడ కాయస్థ కులానికి చెందినది. అంతే కాకుండా గుంతల్లో దొరికే గారై చేపలు రైతు నుంచి కులానికి చెందినవి.

3 / 5
 ఈ రోజు మనుషుల తిండికి ఎలాంటి ఆంక్షలు లేవని.. అయితే ఒకప్పుడు అన్ని కులాల వారు అన్ని రకరకాల చేపలు తినే పరిస్థితి ఉండేదికాదన్నారు. చేపలను కూడా కులాల వారీగా విభజించారు. చేపల కులాలను బట్టి.. ఆ కులంవారు అవే కులానికి చెందిన చేపలను తినాలని ఫిక్స్ చేశారు. ఉదాహరణకు, కాట్లా చేపను క్షత్రియ అని పిలుస్తారు. ఆ చేపలను ఒక్క క్షత్రియ కులంవారు మాత్రమే తినాలన్నమాట.

ఈ రోజు మనుషుల తిండికి ఎలాంటి ఆంక్షలు లేవని.. అయితే ఒకప్పుడు అన్ని కులాల వారు అన్ని రకరకాల చేపలు తినే పరిస్థితి ఉండేదికాదన్నారు. చేపలను కూడా కులాల వారీగా విభజించారు. చేపల కులాలను బట్టి.. ఆ కులంవారు అవే కులానికి చెందిన చేపలను తినాలని ఫిక్స్ చేశారు. ఉదాహరణకు, కాట్లా చేపను క్షత్రియ అని పిలుస్తారు. ఆ చేపలను ఒక్క క్షత్రియ కులంవారు మాత్రమే తినాలన్నమాట.

4 / 5
హిందూ మతం నుండి బహిష్కరించిన ఒక చేప కూడా ఉంది. అదే 'సాల్' చేప. దీనిని ముస్లింల పఠాన్ కులంగా అభివర్ణించారు. ఒక్క సాల్ చేప మాత్రమే కాదు సుసాక్‌ చెప్పాను కూడా విదేశీయ చేపగా అభివర్ణించారు. పెరా చేప కేవాట్ కులానికి చెందినది. అదే సమయంలో, పోతియా చేపను వైశ్య అని పిలుస్తారు.

హిందూ మతం నుండి బహిష్కరించిన ఒక చేప కూడా ఉంది. అదే 'సాల్' చేప. దీనిని ముస్లింల పఠాన్ కులంగా అభివర్ణించారు. ఒక్క సాల్ చేప మాత్రమే కాదు సుసాక్‌ చెప్పాను కూడా విదేశీయ చేపగా అభివర్ణించారు. పెరా చేప కేవాట్ కులానికి చెందినది. అదే సమయంలో, పోతియా చేపను వైశ్య అని పిలుస్తారు.

5 / 5
Follow us