Mi TV EA70: షావోమీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ టీవీ.. 70 ఇంచెస్‌తో కూడిన ఎమ్‌ఐ టీవీ ఈఏ70 ధర ఎంతో తెలుసా.?

Mi TV EA70: ఎప్పటికప్పుడు కొంగొత్త ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను పరిచయం చేస్తూ వస్తోన్న ప్రముఖ సంస్థ షావోమీ తాజాగా కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎమ్‌ఐ టీవీ ఈఏ70 పేరుతో పరిచయం చేసిన ఈ టీవీ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Updated on: Dec 29, 2021 | 9:23 AM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ షావోమీ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. Mi TV EA70 పేరుతో ప్రస్తుతం చైనాలో లాంచ్‌ అయిన ఈ టీవీ త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి రానుంది.

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ షావోమీ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. Mi TV EA70 పేరుతో ప్రస్తుతం చైనాలో లాంచ్‌ అయిన ఈ టీవీ త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి రానుంది.

1 / 5
70 ఇంచెస్‌తో కూడిన పెద్ద స్క్రీన్‌తో రూపొందించిన ఈ స్మార్ట్‌ టీవీ చైనాలోని షావోమీ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ప్రీఆర్డర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డిసెంబర్‌ 31 నుంచి సేల్‌ ప్రారంభంకానుంది.

70 ఇంచెస్‌తో కూడిన పెద్ద స్క్రీన్‌తో రూపొందించిన ఈ స్మార్ట్‌ టీవీ చైనాలోని షావోమీ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ప్రీఆర్డర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డిసెంబర్‌ 31 నుంచి సేల్‌ ప్రారంభంకానుంది.

2 / 5
క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో​పనిచేసే ఈ టీవీలో 176 డిగ్రీల వ్యూయింగ్​యాంగిల్‌ను అందించారు. ఈ టీవీలో 1.5 జీబీ ర్యామ్​, 8 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరోజ్‌ను అందించారు. స్మార్టర్​వాయిస్​ కంట్రోల్, మినిమలిస్ట్​ మోడ్‌లు ఈ టీవీ ప్రత్యేకతలు.

క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో​పనిచేసే ఈ టీవీలో 176 డిగ్రీల వ్యూయింగ్​యాంగిల్‌ను అందించారు. ఈ టీవీలో 1.5 జీబీ ర్యామ్​, 8 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరోజ్‌ను అందించారు. స్మార్టర్​వాయిస్​ కంట్రోల్, మినిమలిస్ట్​ మోడ్‌లు ఈ టీవీ ప్రత్యేకతలు.

3 / 5
బ్లూటూత్​ వాయిస్​ రిమోట్​ కంట్రోల్, బ్లూటూత్​ వైఫై, ఇన్​ఫ్రారెడ్​ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఈ టీవీలో అదించారు.

బ్లూటూత్​ వాయిస్​ రిమోట్​ కంట్రోల్, బ్లూటూత్​ వైఫై, ఇన్​ఫ్రారెడ్​ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఈ టీవీలో అదించారు.

4 / 5
ఇక సౌండ్‌ విషయానికొస్తే.. ఎమ్‌ఐ కొత్త టీవీలో రెండు 10 వాట్స్​స్పీకర్లు, డీటీఎస్​హెచ్‌డీ సపోర్ట్‌ను అందించారు.

ఇక సౌండ్‌ విషయానికొస్తే.. ఎమ్‌ఐ కొత్త టీవీలో రెండు 10 వాట్స్​స్పీకర్లు, డీటీఎస్​హెచ్‌డీ సపోర్ట్‌ను అందించారు.

5 / 5
Follow us
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు