Social Media: సోషల్ మీడియాకు అధిక టైమ్ కేటాయించే టాప్ 5 దేశాలివే.. భారత్‌ స్థానం ఎంతటే..!

Social Media: సోషల్ మీడియా మనిషి జీవితాన్నే శాసిస్తోందనడం ఎలాంటి సందేహం లేదు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ విధించగా.. దాదాపు ప్రజలు సోషల్ మీడియాను విపరీతంగా వాడేశారు. ఇంకా సోషల్ మీడియా కూడా చాలా ఉపయోగపడింది. సమస్త సమాచారాన్ని క్షణాల్లో చేరవేసింది. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ సంఖ్య 2018 తో పోలిస్తే మూడు శాతం ఎక్కువ. 2018 లో, సగటున ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు ఒక రోజులో సోషల్ మీడియాకు 142 నిమిషాలు కేటాయించాడు. ఇప్పుడు మరింత పెరిగింది.

|

Updated on: Mar 27, 2021 | 8:02 AM

ఇంటర్నెట్ వినియోగదారులు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించిన దేశాల్లో మొదటి స్థానంలో ఫిలిప్పీన్స్ ఎంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు రోజుకు 3 గంటలు 50 నిమిషాలు సోషల్ మీడియాలో గడిపారు.

ఇంటర్నెట్ వినియోగదారులు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించిన దేశాల్లో మొదటి స్థానంలో ఫిలిప్పీన్స్ ఎంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు రోజుకు 3 గంటలు 50 నిమిషాలు సోషల్ మీడియాలో గడిపారు.

1 / 5
ఫిలిప్పీన్స్ తరువాత నైజీరియా దేశం ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు రోజుకు సగటున 3 గంటలు 42 నిమిషాలు సోషల్ మీడియాలో గడిపారు. అంటే ఫిలిప్పీన్స్ కంటే ఎనిమిది నిమిషాలు తక్కువ.

ఫిలిప్పీన్స్ తరువాత నైజీరియా దేశం ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు రోజుకు సగటున 3 గంటలు 42 నిమిషాలు సోషల్ మీడియాలో గడిపారు. అంటే ఫిలిప్పీన్స్ కంటే ఎనిమిది నిమిషాలు తక్కువ.

2 / 5
ప్రపంచంలో సోషల్ మీడియా వాడకం విషయంలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు ఒక రోజులో 2 గంటలు 26 నిమిషాలు సోషల్ మీడియాను వినియోగించారు.

ప్రపంచంలో సోషల్ మీడియా వాడకం విషయంలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు ఒక రోజులో 2 గంటలు 26 నిమిషాలు సోషల్ మీడియాను వినియోగించారు.

3 / 5
అగ్రరాజ్యం అమెరికాలో ఇంటర్నెట్ వినియోగదారులు సగటున 2 గంటల 8 నిమిషాలు సోషల్ మీడియాలతో గడుపుతారు.

అగ్రరాజ్యం అమెరికాలో ఇంటర్నెట్ వినియోగదారులు సగటున 2 గంటల 8 నిమిషాలు సోషల్ మీడియాలతో గడుపుతారు.

4 / 5
ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను సెన్సార్ చేసి, సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన చైనా దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు 1 గంట 57 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతారట. ఇక చైనాలో సోషల్ మీడియా వాడకంపై చాలా ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను సెన్సార్ చేసి, సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన చైనా దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు 1 గంట 57 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతారట. ఇక చైనాలో సోషల్ మీడియా వాడకంపై చాలా ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే.

5 / 5
Follow us
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు