WhatsApp Privacy Policy: యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్‌.. మే 15 డెడ్ లైన్‌ను వెన‌క్కి తీసుకుంటూ..

WhatsApp Privacy Policy: తమ ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే మే 15 నుంచి నుంచి ఖాతాలు డిలీట్ అయిపోతాయని ప్రకటించిన వాట్సాప్.. ఇప్పుడా డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది..

|

Updated on: May 08, 2021 | 6:09 AM

ఈ ఏడాదిలో ప్రారంభంలో వివాదాస్ప‌ద పాల‌సీ నిర్ణ‌యంతో వాట్సాప్ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే.

ఈ ఏడాదిలో ప్రారంభంలో వివాదాస్ప‌ద పాల‌సీ నిర్ణ‌యంతో వాట్సాప్ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే.

1 / 5
తమ ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే మే 15 నుంచి నుంచి ఖాతాలు డిలీట్ అయిపోతాయని ప్రకటించిన వాట్సాప్.. ఇప్పుడా డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది. కొత్త పాలసీని అంగీకరించని ఖాతాదారుల అకౌంట్లను డిలీట్ చేయబోమని ప్రకటించింది.

తమ ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే మే 15 నుంచి నుంచి ఖాతాలు డిలీట్ అయిపోతాయని ప్రకటించిన వాట్సాప్.. ఇప్పుడా డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది. కొత్త పాలసీని అంగీకరించని ఖాతాదారుల అకౌంట్లను డిలీట్ చేయబోమని ప్రకటించింది.

2 / 5
 తమ ఖాతాదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునేలా వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త పాల‌సీపై పెద్ద ఎత్తున ర‌చ్చ జ‌రిగిన విష‌యం విధిత‌మే

తమ ఖాతాదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునేలా వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త పాల‌సీపై పెద్ద ఎత్తున ర‌చ్చ జ‌రిగిన విష‌యం విధిత‌మే

3 / 5
వాట్సాప్ కొత్త పాల‌సీని అంగీక‌రించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేయ‌డంతో చాలా మంది యూజ‌ర్లు ఇత‌ర మెసేజింగ్ యాప్‌ల‌కు వైపు మొగ్గు చూపారు.

వాట్సాప్ కొత్త పాల‌సీని అంగీక‌రించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేయ‌డంతో చాలా మంది యూజ‌ర్లు ఇత‌ర మెసేజింగ్ యాప్‌ల‌కు వైపు మొగ్గు చూపారు.

4 / 5
 దీంతో ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన వాట్సాప్ జ‌ర‌గ‌బోయే న‌ష్టాన్ని గుర్తిస్తూ.. 15 గడువును ఎత్తివేస్తూ ప్ర‌క‌ట‌న చేశారు.

దీంతో ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన వాట్సాప్ జ‌ర‌గ‌బోయే న‌ష్టాన్ని గుర్తిస్తూ.. 15 గడువును ఎత్తివేస్తూ ప్ర‌క‌ట‌న చేశారు.

5 / 5
Follow us
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు