RedMi Smart TV: కొత్తగా మూడు స్మార్ట్‌టీవీలను విడుదల చేసిన రెడ్‌ మీ.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

RedMi Smart TV: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షియోమీ తాజాగా కొత్తగా రెడ్‌మీ టీవీలను భారతమార్కెట్లోకి విడుదల చేసింది. X సిరీస్‌తో తీసుకురానున్న మూడు టీవీలను మార్చి 26 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.

|

Updated on: Mar 19, 2021 | 3:34 AM

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షియోమీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంస్థ నుంచి వచ్చిన రెడ్‌మీ స్మార్ట్‌ ఫోన్‌లు బాగా పాపులర్‌.

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షియోమీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంస్థ నుంచి వచ్చిన రెడ్‌మీ స్మార్ట్‌ ఫోన్‌లు బాగా పాపులర్‌.

1 / 7
అయితే రెడ్‌మీ కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా స్మార్ట్‌ టీవీలను కూడా తయారు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 'ఎమ్‌ఐ' పేరుతో భారత మార్కెట్లో ఈ టీవీలు సందడి చేస్తున్నాయి.

అయితే రెడ్‌మీ కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా స్మార్ట్‌ టీవీలను కూడా తయారు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 'ఎమ్‌ఐ' పేరుతో భారత మార్కెట్లో ఈ టీవీలు సందడి చేస్తున్నాయి.

2 / 7
అయితే తాజాగా రెడ్‌మీ మరో మూడు స్మార్ట్‌ టీవీలను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'X' సిరీస్‌లో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ టీవీలు మార్చి 26 నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఎంఐ స్టూడియో ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

అయితే తాజాగా రెడ్‌మీ మరో మూడు స్మార్ట్‌ టీవీలను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'X' సిరీస్‌లో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ టీవీలు మార్చి 26 నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఎంఐ స్టూడియో ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

3 / 7
 4K HDR, HDR 10+, డాల్బీ విజన్‌, 30W డాల్బీ ఆడియో స్పీకర్‌, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్యూటూత్‌ 5.0, వివిడ్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ ఈ టీవీల ప్రత్యేకతలు.

4K HDR, HDR 10+, డాల్బీ విజన్‌, 30W డాల్బీ ఆడియో స్పీకర్‌, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్యూటూత్‌ 5.0, వివిడ్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ ఈ టీవీల ప్రత్యేకతలు.

4 / 7
మూడు వేరియంట్ల ధరల విషయానికొస్తే..  రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ X65 ధర రూ.57,999

మూడు వేరియంట్ల ధరల విషయానికొస్తే.. రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ X65 ధర రూ.57,999

5 / 7
ఈ సిరీస్‌లో తీసుకొస్తోన్న రెండో టీవీ రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ X55 ధర రూ.38,999

ఈ సిరీస్‌లో తీసుకొస్తోన్న రెండో టీవీ రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ X55 ధర రూ.38,999

6 / 7
ఇక మూడో టీవీ రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ X50 ధర రూ.32,999గా నిర్ణయించారు.

ఇక మూడో టీవీ రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ X50 ధర రూ.32,999గా నిర్ణయించారు.

7 / 7
Follow us
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు