Airavatesvara Temple : సైన్స్ కు అందని అద్భుతం ఈ ఆలయం.. మెట్లను తాకితే చాలు సప్తస్వరాలే పలుకుతాయి
తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐరావతేశ్వర దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ ఆలయ మెట్లు సంగీతాన్ని వినిపిస్తాయి. ఈ దేవాలయం కూడా చోళుళ నిర్మాణ శైలికి తార్కాణంగా నిలుస్తుంది.
Most Read Stories