Statue Of Equality: వైభవంగా రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు.. అమిత్ షా సందర్శన ఫొటోలు
Statue Of Equality: హైదరాబాద్ ముచ్చింతల్లోని శ్రీ రామనగరాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా మంగళవారం సందర్శించారు. రామానుజాచార్యుల విగ్రహం దగ్గర టికెట్ కౌంటర్ను, థియేటర్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. బద్రవేదిలోని శ్రీ రామానుజచార్యుల జీవితచరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. త్రీడీ లేజర్ షోను వీక్షించారు. 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు.
Most Read Stories