PV Sindhu: శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించి.. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న పీవీ సింధు

Simhachalam Temple: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ

|

Updated on: Aug 29, 2021 | 6:15 PM

తన తండ్రితో కలిసి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారిని స్వామివారిని దర్శించుకున్న సింధు

తన తండ్రితో కలిసి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారిని స్వామివారిని దర్శించుకున్న సింధు

1 / 5
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న సింధు

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న సింధు

2 / 5
ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. స్వామి వారి ప్రసాదం, వేద ఆశీర్వాదం అందించిన అర్చకులు

ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. స్వామి వారి ప్రసాదం, వేద ఆశీర్వాదం అందించిన అర్చకులు

3 / 5
ఈసారి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాలంటూ ఆశీర్వదించిన అర్చకులు

ఈసారి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాలంటూ ఆశీర్వదించిన అర్చకులు

4 / 5
పీవీ సింధును సత్కరించి, సింహాచలం క్షేత్ర మహత్యాన్ని, స్వామివారి వైభవాన్ని ఆమెకు వివరించిన అర్చకులు, అధికారులు

పీవీ సింధును సత్కరించి, సింహాచలం క్షేత్ర మహత్యాన్ని, స్వామివారి వైభవాన్ని ఆమెకు వివరించిన అర్చకులు, అధికారులు

5 / 5
Follow us