ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో అతి పెద్ద ఆలయం అంగ్ కోర్ వాట్. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణం.. 65 మీటర్ల ఎత్తులో భారీ శిఖరం.. చుట్టు మరిన్ని శిఖరాలతో కూడా ఆలయం సముదాయం. అద్భుతమైన శిల్పకళ.. పచ్చని కళతో, నీటి గలగలలు.. ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన అంగ్ కోర్ వాట్ ప్రత్యేకతలు.
Kamakshi Deepam: హిందూ సంస్కృతిలో దీపాన్ని పరబ్రహ్మ స్వరూపం భావించి పూజిస్తుంటాం. దీపాన్ని మహాలక్ష్మీ స్వరూపంగా సంభావించి దేవుని ముందు వెలిగిస్తారు. దీపంలో కామాక్షి దీపానికి విశిష్ట స్థానం ఉంది. ఈరోజు కామాక్షి దీపం అంటే ఏమిటి..? ఎలా వెలిగించాలో తెలుసుకుందాం..
భారతీయ హిందువుల సంప్రాయంలో కుంకుమను అత్యంత ప్రాధాన్యత ఉంది.కుంకుమ హిందువులకు ఎంతో పవిత్రమైనది. స్త్రీ ఐదో తనానికి గుర్తుగా భావింపబడుతుంది. కుంకుమని నుదిటి మీద పట్టుకుంటారు. ఐతే ఇలా కుంకుమని ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలుస్తోంది. హిందూ సంస్కృతీ సాంప్రదాయాలతో పెనవేసుకున్న కుంకుమ గురించి కొన్ని సంగతులు తె�
ఫ్రెండ్షిప్ డే.. విదేశాల నుంచి అలవరుచుకున్న ఈ ప్రత్యేక రోజు భారతీయ సంసృతిలో ముందు నుంచే ఉంది. శ్రీకృష్ణుడి కాలంలోనే స్నేహానికి అసలైన అర్థాన్ని తెలియజేశారు. రేపు స్నేహితుల దినోత్సవం. అసలైన స్నేహం అంటే భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకుందామా.
Ramappa Temple: కాకతీయ శిల్పకళా వైభవం ఖండాతరాలు దాటింది... ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ లోని రామప్ప ఆలయం ఇక నుంచి భారత దేశందే కాదు.. యావత్ ప్రపంచ స్థాయి కట్టడంగా కీర్తించబడుతుంది. ఇంజనీరింగ్, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయానికి ఆధునిక హంగులను అద్దడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రంగంలోకి ది�
Kukkuteswara Swamy: తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈ క్షేత్రం.. జైన, బౌద్ధ, శైవ , వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ప్రసిద్ధి పొందింది. పిఠాపురాన్ని పూర్వం 'పీఠికాపురం'గా కీర్తిగాంచింది. ఇక్కడ వెలసిన రుహూతికాదేవి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో 10 వ శక్తి పీఠం.. ఇక్కడ లింగం కుక్కుటేశ్వర స్వామిగ�
ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారి బోనాల ఉత్సవం ఘనంగా జరుగుతుంది. రెండు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. కరోనా నిబంధనలతో అమ్మవారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.
Mahadev Temple: భారత దేశం ఆధ్యాత్మకతకు ఆలయం.. మనదేశంలో ఎన్ని వింతలు అద్భుతాలు , సైన్సు కూడా ఛేదించలేని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని భగవంతుడి లీలను భక్తుల నమ్మకం. అటువంటి ఒక ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరేనా జిల్లాలో ఉంది. ఇక్కడ ఆలయంలో తలుపులుతెరచే సమయానికి లింగానికి ఎవరో పూజలు చేసిన ఆనవాలు ఇప్పటికీ కనిపిస్తాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.
Hindu Temples In US: భారతీయులు అందులోను తెలుగువారు ఎక్కువగా నివసించే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ దేశానికి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లి శాశ్వత నివాసం ఏర్పరచుకున్న భారతీయులు అధికమే.. ఈ నేపథ్యంలో తమ ఆచార సాంప్రదాయాలను అక్కడకూడా కొనసాగించేలా పలు దేవాలయాలను నిర్మించుకున్నారు. భారతీయ శిల్పకళను కనువిందు చేసేలా అక్కడ ఆలయా
