Navaratri 2022: నవరాత్రుల్లో అఖండ జ్యోతిని వెలిగిస్తున్నారా.. ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాల్సిందే..
Navaratri 2022 నవరాత్రులలో చాలా మంది అఖండ దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుందని నమ్మకం. అఖండ దీపం వెలిగిస్తే.. దుర్గాదేవి ప్రసన్నురాలై కోరిన కోర్కెలు తీరుస్తుందని విశ్వాసం. జ్యోతిష్యం ప్రకారం అఖండ దీపం వెలిగించేటప్పుడు కొన్ని విషయాలను పాటించాలి.
Most Read Stories