Tirupati: శ్రీవారి భక్తులకు అందుబాటులో గో ఆధారిత ఉత్పత్తులు.. త్వరలో యువతకు పంచగవ్య ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్న టీటీడీ
Tirupati: తిరుపతి పాత డిపిడబ్ల్యు స్టోర్స్లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని టిటిడి ప్రారంభించింది. టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం కోసం దేశంలోనే 15 ప్రముఖ వైద్యశాలలతో ఎంఓయు కుదుర్చుకున్నారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజితో ఆకర్షణీయంగా రూపొందించిన శ్రీవారి ఫోటోలతో పాటు కీ చైన్లు, పేపర్ వెయిట్లు, విక్రయం ప్రారంభించారు
Most Read Stories